Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌తో 2021 నాటికి 15కోట్ల మంది చేతిలో చిల్లిగవ్వ కూడా..?

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (22:05 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు నానా తంటాలు పడుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా సమయంలో పరిశ్రమలు మూతపడ్డాయి. తిరిగి తెరుచుకున్నప్పటికీ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో  ప్రపంచ బ్యాంక్ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది.  
 
2021 నాటికి ప్రపంచంలో 15 కోట్ల మంది జనాభా చేతిలో రూపాయి కూడా లేకుండా తీవ్రమైన దారిద్యాన్ని అనుభవిస్తారని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రపంచంలో పేదరికం మరింత పెరిగిపోతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేస్తోంది. 
 
వాక్సిన్ వస్తే పరిస్థితి అంతా తిరిగి మాములుగా మారిపోతుందని అనుకుంటున్నారని, కానీ, కరోనా తరువాత ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకున్న వ్యక్తుల జీవనం అద్భుతంగా ఉంటుందని, దాని గురించి పట్టించుకోని వ్యక్తుల జీవితం దారుణంగా మారిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments