Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : ఉద్యోగులకు గుడ్‌న్యూస్ : రూ.5 లక్షల వరకు పన్ను లేదు...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు రూ.5 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయించారు. ప్రస్తుతం రూ.2.50 లక్షల వరకు ఉంటే... ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. అంటే వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారు ఇక పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు. దీనివల్ల 3 కోట్ల మంది వేతనజీవులు, పెన్షనర్లు లబ్దిపొందనున్నారు. మిగిలిన శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
 
అలాగే, ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
ఈ ఏడాది జనవరి వరకు జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు చేరిందన్నారు. సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించామన్నారు. ప్రస్తుతం నెలకు రూ. 97,100 కోట్లు పన్ను వసూళ్లవుతున్నాయన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేర పెరిగాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments