Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : ఉద్యోగులకు గుడ్‌న్యూస్ : రూ.5 లక్షల వరకు పన్ను లేదు...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:35 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యక్తిగత ఆదాయ పన్నుదారులకు రూ.5 లక్షల వరకు పూర్తిగా పన్ను మినహాయించారు. ప్రస్తుతం రూ.2.50 లక్షల వరకు ఉంటే... ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది. అంటే వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్నవారు ఇక పన్ను చెల్లించాల్సిన అవసరంలేదు. దీనివల్ల 3 కోట్ల మంది వేతనజీవులు, పెన్షనర్లు లబ్దిపొందనున్నారు. మిగిలిన శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
 
అలాగే, ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
ఈ ఏడాది జనవరి వరకు జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లకు చేరిందన్నారు. సినిమా టికెట్లపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించామన్నారు. ప్రస్తుతం నెలకు రూ. 97,100 కోట్లు పన్ను వసూళ్లవుతున్నాయన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేర పెరిగాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments