బీఎస్ఎన్ఎల్ టారిఫ్ రేట్లు పెరుగుతాయా?

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (16:13 IST)
దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా కంపెనీలు ఇటీవల భారీగా టారీఫ్ రేట్లను పెంచి తమ కస్టమర్లకు తేరుకోలేని షాకిచ్చాయి. అయితే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం టారిఫ్ రేట్ పెంపు జోలికి వెళ్ళలేదు. దీంతో అనేక మంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు. 
 
ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కూడా మొబల్ టారిఫ్ రేట్లను పెంచేందుకు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైఆ కంపెనీ ఎండీ రాబర్ట్ రవి స్పందించారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్ పెంపువుండదని స్పష్టం చేశారు. వినియోగదారుల సంతోషం, వారివిశ్వాసాన్ని గెలుచుకోవడం తమకు ప్రధాన లక్ష్యమన్నారు. అందువల్ల సమీప భవిష్యత్‍‌లో మొబైల్ టారిఫ్ రేట్ల పెంపు ఉండబోదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments