Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ 2021: ఎంపీలకు ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి భోజనం..

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (17:51 IST)
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న క్రమంలో ఈసారి ఓ కీలక మార్పు చోటుచేసుకోనుంది. గత 52 ఏళ్లుగా ఎన్నడూ లేనిది ఎంపీలకు నార్త్‌ర్న్‌ రైల్వేలు కాకుండా ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నుంచి భోజనం రప్పిస్తారు. బడ్జెట్‌ రోజున పార్లమెంటేరియన్లకు ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐటీడీసీ) భారీ విందు ఏర్పాటు చేసింది. 
 
ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ కలిగిన అశోక్‌ హోటల్‌ నుంచి ఎంపీలకు చేయితిరిగిన చెఫ్‌లు సిద్ధం చేసిన వంటను వడ్డించనున్నారు. పార్లమెంట్‌కు సరఫరా చేసే ఫుడ్‌ను అశోక్‌ హోటల్‌ నిర్ధేశించిన ధరలకు కాకుండా సబ్సిడీపై అందిస్తారు.
 
కడై పనీర్‌, మిక్స్డ్‌ వెజ్‌ డ్రై, బజ్జీ, దాల్‌ సుల్తాని, పీస్‌ పులావ్‌, చపాతి, గ్రీన్‌ సలాడ్‌, రైతా, పాపడ్‌, కాలా జామూన్‌తో కూడిన వెజ్‌ ప్లేటర్‌ వంద రూపాయలకు అందిస్తారు. ఇక మినీ తాలీకి రూ.50 వసూలు చేస్తారు. 
 
స్నాక్స్‌, వెజ్‌, మినీ తాలి వంటి ఏడు రకాల మీల్స్‌తో కూడిన స్పెషల్‌ మెనూ అందుబాటులో ఉంది. కాగా, 1968 నుంచి పార్లమెంట్‌కు ఆహారం సమకూరుస్తున్న నార్తర్న్‌ రైల్వేల స్ధానంలో గత ఏడాది నవంబర్‌లో ఐటీడీసీ ఆ బాధ్యతలను చేపట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం