Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా చేతికి ఎయిర్ ఇండియా - 68 యేళ్ల తర్వాత...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (13:15 IST)
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇపుడు టాటా గ్రూపు చేతికి వెళ్లింది. 68 యేళ్ల తర్వాత తిరిగి ఈ సంస్థను టాటా గ్రూపు సొంతం చేసుకుంది. అధికారికంగా ఎయిర్ ఇండియాను  ప్రభుత్వం గురువారం అప్పగించనుంది. 
 
కాగా, నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రైవేట్ బిడ్లను ఆహ్వానించింది. ఇందులో టాటా గ్రూపునకు చెందిన ఒక సబ్సిడరీ కంపెనీ తలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బిడ్‌ను దాఖలు చేసింది. దీంతో గత యేడాది అక్టోబరు 8వ తేదీన ఈ కంపెనీకో ఎయిరిండియా దక్కినట్టు కేంద్రం ప్రకటించింది. 
 
ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించినట్టు అక్టోబరు 8వ తేదీన అధికారింగా ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజులకు ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. అక్టోబరు 25న టాటా గ్రూపుతో పర్చేజ్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎస్పీఏ)ను ప్రభుత్వం కుదుర్చుకుంది. అన్ని అధికారిక లాంఛనాలు పూర్తికావడంతో ఎయిరిండియాను టాట గ్రూపు చేతుల్లోకి వెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments