Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాటా చేతికి ఎయిర్ ఇండియా - 68 యేళ్ల తర్వాత...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (13:15 IST)
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇపుడు టాటా గ్రూపు చేతికి వెళ్లింది. 68 యేళ్ల తర్వాత తిరిగి ఈ సంస్థను టాటా గ్రూపు సొంతం చేసుకుంది. అధికారికంగా ఎయిర్ ఇండియాను  ప్రభుత్వం గురువారం అప్పగించనుంది. 
 
కాగా, నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రైవేట్ బిడ్లను ఆహ్వానించింది. ఇందులో టాటా గ్రూపునకు చెందిన ఒక సబ్సిడరీ కంపెనీ తలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బిడ్‌ను దాఖలు చేసింది. దీంతో గత యేడాది అక్టోబరు 8వ తేదీన ఈ కంపెనీకో ఎయిరిండియా దక్కినట్టు కేంద్రం ప్రకటించింది. 
 
ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు విక్రయించినట్టు అక్టోబరు 8వ తేదీన అధికారింగా ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజులకు ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. అక్టోబరు 25న టాటా గ్రూపుతో పర్చేజ్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎస్పీఏ)ను ప్రభుత్వం కుదుర్చుకుంది. అన్ని అధికారిక లాంఛనాలు పూర్తికావడంతో ఎయిరిండియాను టాట గ్రూపు చేతుల్లోకి వెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments