Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం..

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (22:24 IST)
Mango
మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం.. ఎలా చేయాలంటే..? బాగా మగ్గిన మామిడి పండు, అలొవెరా జెల్- మూడు టీస్పూన్లు, ముల్తానీ మట్టి- మూడు టేబుల్‌ స్పూన్ల , రెండు స్పూన్ల రోజ్‌ వాటర్‌- రెండు స్పూన్లు, పెరుగు- కప్పు. 
 
తయారీ విధానం : ముందుగా మామిడిపండు గుజ్జు తీసుకొని అందులో పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్‌లో ముల్తానీ మట్టి, అలొవెరా, రోజ్‌వాటర్‌ వేసి బాగా కలిపితే మ్యాంగ్‌ ఫేస్‌ప్యాక్‌ రెడీ. 
 
ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాలయ్యాక చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలాచేస్తే ముఖం మెరిసిపోతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments