మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం..

Webdunia
సోమవారం, 11 జనవరి 2021 (22:24 IST)
Mango
మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం.. ఎలా చేయాలంటే..? బాగా మగ్గిన మామిడి పండు, అలొవెరా జెల్- మూడు టీస్పూన్లు, ముల్తానీ మట్టి- మూడు టేబుల్‌ స్పూన్ల , రెండు స్పూన్ల రోజ్‌ వాటర్‌- రెండు స్పూన్లు, పెరుగు- కప్పు. 
 
తయారీ విధానం : ముందుగా మామిడిపండు గుజ్జు తీసుకొని అందులో పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్‌లో ముల్తానీ మట్టి, అలొవెరా, రోజ్‌వాటర్‌ వేసి బాగా కలిపితే మ్యాంగ్‌ ఫేస్‌ప్యాక్‌ రెడీ. 
 
ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి. 15-20 నిమిషాలయ్యాక చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలాచేస్తే ముఖం మెరిసిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గ్రామీణ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన కళాకారుడు భారతీరాజా : ప్రధాని మోడీ

Hyderabad: బెయిల్‌పై విడుదలైన రియల్టర్.. భార్యను కాల్చి చంపేశాడు..

Kerala: కేరళ ప్రభుత్వ ఆస్పత్రిలో 43 ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్

పచ్చటి కుటుంబంలో చిచ్చుపెట్టిన నాటు కోడికూర... ఎక్కడ?

Official: తెలంగాణలో జనసేన-టీడీపీల మధ్య పొత్తు లేదు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు : హైకోర్టులో ఆర్తి పిటిషన్

రామ్ చరణ్‌కి మైనర్ సర్జరీ.. మూడు నెలల పాటు సినిమాలకు బ్రేక్

Rajamouli: సింగ్ గీతం కథ 30ఏళ్ళనాడు కీరవాణి ద్వారా విన్నా : ఎస్.ఎస్. రాజమౌళి

Balakrishna: బాలకృష్ణ పుట్టినరోజున NBK111 టీజర్‌ చూస్తూ ఆనందించిన కుటుంబసభ్యులు

'మీరే నా సర్వస్వం..' - భారతీరాజా మృతిపై నటి రాధిక ఎమోషనల్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments