Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మచెక్కలతో అలా చేస్తే..?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:28 IST)
పాదాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాల వలనే కాళ్లు పగులుతాయి. కొంతమందికైతే కాళ్లు పగుళ్ళ నుండి రక్తం కూడా కారుతుంటుంది. ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా రాతి ఉప్పు, నిమ్మరసం కలుపుకోవాలి. ఆ నీటిలో 10 నిమిషాల పాటు పాదాలను ఉంచాలి. ఇలా రోజూ చేయడం వలన పాదాలు పగుళ్లు పోయి మృదువుగా తయారవుతాయి.
 
2. రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందుగా పాదాలను శుభ్రంగా కడుక్కుని, తడిలేకుండా తుడుచుకోవాలి. ఆ తరువాత వాజిలీన్, పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరినూనె రాసుకుని కాటన్ సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇలా ప్రతిరోజూ క్రమంగా చేస్తుంటే పాదాలా చాలా తక్కువ రోజుల్లోనే సున్నితంగా తయారవుతాయి.
 
3. నిమ్మచెక్కలను పగుళ్లకు రుద్దుకోవడం ద్వారా కూడా కొన్నిరోజులకు కాళ్లు మృదువుగా తయారవుతాయి. కనుక సమయం దొరికినప్పుడల్లా ఇలా చేయండి ఫలితం ఉంటుంది.
 
4. వేప నూనెలో పసుపు వేసి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దాన్ని కాళ్ల పగుళ్ళున్న చోట రాసుకోవాలి. ఇలా చేస్తుంటే.. పాదాల పగుళ్లు పోతాయి. అలానే పసుపు పేస్ట్‌ను కూడా పాదాలకు రాసుకుంటే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో ఎన్డీఏ నాలుగోసారి అధికారంలోకి వస్తుంది: చంద్రబాబు నాయుడు

ఫ్యాన్సీ నంబర్ వేలం- TG09G9999 రూ.25.5లక్షలకు కొనుగోలు

ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు.. మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చ

ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జస్ట్ మిస్

SVSN Varma: వర్మను లాక్కెళ్లిన రాకాసి అలలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

తర్వాతి కథనం
Show comments