Webdunia - Bharat's app for daily news and videos

Install App

శెనగపిండి, నిమ్మరంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

రోజ్ వాటర్‌లో నిమ్మరసం, గ్లిజరిన్ కలుపుకుని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. పాలకూర మిశ్రమంలో కొద్దిగా గంధం, తేనె కలుపుకుని ముఖానికి రాసుక

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (13:06 IST)
రోజ్ వాటర్‌లో నిమ్మరసం, గ్లిజరిన్ కలుపుకుని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. పాలకూర మిశ్రమంలో కొద్దిగా గంధం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
 
ఇలా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. దాన్నిమ్మ విత్తనాలను పొడిచేసుని అందులో కొద్దిగా కీరదోస మిశ్రమం కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. తద్వారా వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. టమోటా గుజ్జులో కొద్దిగా గ్లిజరిన్, గంధం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేస్తే ముఖం మృదువుగా మారుతుంది.
 
శెనగపిండిలో కొద్దిగా కలబంద గుజ్జు, మూల్తానీ మట్టి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల మెుటిమలు తొలగపిపోతాయి. వేపాకుల మిశ్రమంలో కొద్దిగా తులసి ఆకుల మిశ్రమాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments