Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరి చూర్ణంలో నెయ్యి కలుపుకుని తీసుకుంటే?

ఉసిరి పండ్ల రసంలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే అరికాళ్ల మంటలు, ఒంట్లో వేడి వంటి సమస్యలు తొలగిపోతాయి. అలసట, నీరసంగా ఉన్నప్పుడు ఈ ఉసిరి మిశ్రమాన్ని తరచుగా తీసుకుంటే ఉత్సాహం ఉంటారు. ఉసిరికాయ పొడిలో న

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (15:24 IST)
ఉసిరి పండ్ల రసంలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే అరికాళ్ల మంటలు, ఒంట్లో వేడి వంటి సమస్యలు తొలగిపోతాయి. అలసట, నీరసంగా ఉన్నప్పుడు ఈ ఉసిరి మిశ్రమాన్ని తరచుగా తీసుకుంటే ఉత్సాహం ఉంటారు. ఉసిరికాయ పొడిలో నీరు, చక్కెర లేదా తేనె కలుపుకుని తాగితే స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి.
 
ఉసిరికాయ చూర్ణంలో నువ్వుల చూర్ణం, నెయ్యి కలుపుకుని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచుటకు మంచిగా ఉపయోగపడుతుంది. కంటిచూపును మెరుగుపరచుటకు ఉసిరికాయ రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉసిరి చూర్ణంలో కొద్దిగా కొబ్బరినూనెను కలుపుకుని ఆ ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 
 
3 గ్రాముల ఉసిరి గింజలను నీటిలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో తేనె, పటిక బెల్లం కలుపుకుని తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

ప్రేమ పేరుతో మైనర్ బాలికలపై వేధింపులు.. అక్కాచెల్లెళ్లను అలా వాడుకోవాలనుకున్నాడు..

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

తర్వాతి కథనం
Show comments