Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి ముక్కలను ఎండబెట్టి తేనె - బెల్లంలో కలుపుకుని తింటే..

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (11:06 IST)
అరటి కాయను ఇష్టపడని వారంటూ ఉండరు. నిండుగా పోషక విలువలు కలిగిన ఈ పండును... చాలా మంది భోజనం తర్వాత ఆరగిస్తారు. పూజాకార్యక్రమాల్లోనూ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అలాగే, పలు రకాల రోగాల బారిన పడిన వ్యక్తులు త్వరగా కోలుకునేందుకు అరటి పళ్లు ఆహారంగా ఇస్తారు. ఎందుకంటే ఇది చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారం. అరటి కాయను కూరల్లో వాడతాం.
 
అయితే, అరటి కూర వేడి చేస్తుంది. కానీ అరటి పండు చలువ చేస్తుంది. బాగా లేత పిందెలా ఉన్న అరటి కాయని చిన్న చిన్న ముక్కలుగా కత్తరించి ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండబెట్టిన తర్వాత చూర్ణం చేసి తేనేతో గాని, బెల్లంతో గాని కలిపి తీసుకుంటే విరేచనాలు, అమీబియాసిస్ వంటివి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న వారు, మూత్రపిండంలో రాయి ఉన్న వారు అరటిని ఏ రూపంలో ఉపయోగించినా మంచిదే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్థాన్ ఖాళీచేయాల్సిందే : భారత్

Mamata Banerjee: లండన్ పార్కులో జాగింగ్ చేసిన మమత బెనర్జీ (video)

బూటకపు వాగ్దానంతో మహిళను శారీరక సంబంధం శిక్షార్హమే!

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

వివాహ వయసు 20 యేళ్లు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయ్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

తర్వాతి కథనం
Show comments