మహిళలు నిలబడే మూత్ర విసర్జన చేయొచ్చు...

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (10:49 IST)
చాలా మంది మహిళలు కూర్చొని మూత్ర విసర్జన చేసేందుకు ఇబ్బందిపడతారు. ఇలాంటి వారి కోసం ఢిల్లీ ఐఐటీకి చెందిన విద్యార్థినులు ఓ పరికరాన్ని ఆవిష్కరించారు. ఇది గర్భిణిలు, దివ్యాంగులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎంతో సౌలభ్యంగా ఉండనుంది. 
 
సాధారణంగా మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నవారు, గర్భిణిలు, దివ్యాంగులతో పాటు ఇతర సమస్యలతో బాధపడే మహిళలకు ఉపశమనం కలిగించేలా కొందరు ఐఐటీ విద్యార్థినులు ఈ కొత్త పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం సాయంతో మహిళలు నిలబడే మూత్రవిసర్జన చేయొచ్చు. ఈ పరికరానికి 'శాన్ఫి' అనే పేరు పెట్టారు. 
 
కేవలం 10 రూపాయల ఖరీదు చేసే ఈ పరికరాన్ని ఇప్పటికే ఢిల్లీలోని ఎయిమ్స్ పరీక్షించింది. వరల్డ్ టాయిలెట్‌ డే సందర్భంగా సోమవారం దీన్ని విడుదల చేశారు. పైగా, మట్టిలో త్వరగా కలిసిపోయేలా తయారు చేసిన ఈ పరికరాలను దేశవ్యాప్తంగా లక్ష వరకు పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

తర్వాతి కథనం
Show comments