Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి, కర్పూరం నూనెతో పిల్లలకు అలా మర్దన చేస్తే?

సాధారణంగా చిన్నారులు నిద్రలో పక్క తడుపుతుంటారు.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (17:59 IST)
సాధారణంగా చిన్నారులు నిద్రలో పక్క తడుపుతుంటారు. ఈ సమస్య తొలగిపోలాంటే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తే చాలు.. వెంటనే ఉపశమనం లభిస్తుంది. ధనియాల పొడిలో కొద్దిగా చక్కెర కలుపుకుని రోజుకు మూడుసార్లు పిల్లలకు ఇస్తే నిద్రలో పక్క తడుపుకునే సమస్య మానుకుంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
కొంతమంది పిల్లలకు గ్యాస్ట్రిక్ సమస్యల వలన కూడా పక్క తడుపుతుంటారు. అందుకు సోడాలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలుపుకు తాపితే గ్యాస్ట్రిక్ సమస్య తొలగిపోతుంది. జలుబు జ్వరానికి వైద్య చికిత్సలు అవసరం లేదు. ఎందుకంటే.. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి వేడిచేసుకుని చిన్నారులకు ముక్కుపై, వెన్నుపై ఆ నూనెతో మర్దన చేయాలి. 
 
దీంతో జలుబు వెంటనే తగ్గిపోతుంది. మరికొందరికి కళ్ళు లాగడం, తిప్పడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటప్పుడు ప్రతిరోజూ యాలకులను తేనెతో కలిపి తినిపిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

తర్వాతి కథనం
Show comments