Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి, కర్పూరం నూనెతో పిల్లలకు అలా మర్దన చేస్తే?

సాధారణంగా చిన్నారులు నిద్రలో పక్క తడుపుతుంటారు.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (17:59 IST)
సాధారణంగా చిన్నారులు నిద్రలో పక్క తడుపుతుంటారు. ఈ సమస్య తొలగిపోలాంటే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తే చాలు.. వెంటనే ఉపశమనం లభిస్తుంది. ధనియాల పొడిలో కొద్దిగా చక్కెర కలుపుకుని రోజుకు మూడుసార్లు పిల్లలకు ఇస్తే నిద్రలో పక్క తడుపుకునే సమస్య మానుకుంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
కొంతమంది పిల్లలకు గ్యాస్ట్రిక్ సమస్యల వలన కూడా పక్క తడుపుతుంటారు. అందుకు సోడాలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలుపుకు తాపితే గ్యాస్ట్రిక్ సమస్య తొలగిపోతుంది. జలుబు జ్వరానికి వైద్య చికిత్సలు అవసరం లేదు. ఎందుకంటే.. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి వేడిచేసుకుని చిన్నారులకు ముక్కుపై, వెన్నుపై ఆ నూనెతో మర్దన చేయాలి. 
 
దీంతో జలుబు వెంటనే తగ్గిపోతుంది. మరికొందరికి కళ్ళు లాగడం, తిప్పడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటప్పుడు ప్రతిరోజూ యాలకులను తేనెతో కలిపి తినిపిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

Supreme Court: వీధుల్లో కుక్కలు తిరగడం ఎందుకు? సుప్రీం కోర్టు సీరియస్.. అలెర్ట్ అవసరం (వీడియో)

బంగ్లాదేశ్ బాలికపై 200మంది లైంగిక దాడి.. 3 నెలల పాటు నరకం చూపించారు..

12 యేళ్ల బంగ్లాదేశ్ బాలికపై 200 మంది అఘాయిత్యం - 10 మంది అరెస్టు

కౌలాలంపూర్-చెన్నై కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు.. ఎవరికి ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments