Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవనూనెతో థైరాయిడ్ సమస్యలకు చెక్...

పోపు గింజల్లో ఒక భాగమే ఈ ఆవాలు. వీటితో వంటలకు చక్కని వాసన, రుచి ఏర్పడుతుంది. ఆవాలలో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఈ పోపులను నూనె రూపంలో తీసుకుంటే కూడా మంచి ఫలితాలను పొందవచ్చును. మరి ఈ ఆవా నూనెలో

Webdunia
సోమవారం, 30 జులై 2018 (14:37 IST)
పోపు గింజల్లో ఒక భాగమే ఈ ఆవాలు. వీటితో వంటలకు చక్కని వాసన, రుచి ఏర్పడుతుంది. ఆవాలలో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఈ పోపులను నూనె రూపంలో తీసుకుంటే కూడా మంచి ఫలితాలను పొందవచ్చును. మరి ఈ ఆవా నూనెలో దాగివున్న విషయాలను తెలుసుకుందాం.
 
శరీరంలో కొవ్వును కరిగించడంలో ఆవనూనె సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతోపాటు శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. దీనిని తరుచుగా తీసుకోవడం వలన అధిక బరువు తగ్గుతారు. కనుక ఆవనూనెను నిత్యం ఆహారంలో ఒక భాగంగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఈ ఆవనూనె చక్కని ఔషధంగా పనిచేస్తుంది. 
 
థైరాయిడ్, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఆవనూనె తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే జీర్ణాశయం, ప్రేగుల్లో ఇన్‌ఫెక్షన్స్ ఉన్నవారు ఈ ఆవనూనెను సేవిస్తే బ్యాక్టీరియా, వైరస్‌లు నశించి ఆరోగ్యంగా ఉంటారు. ఆవనూనెలో కొద్దిగా నిమ్మరసం, శెనగపిండి కలుపుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
చర్మంపై ఉన్న మచ్చలను తొలగించుటలో ఆవనూనె చాలా దోహదపడుతుంది. ఆవనూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని మచ్చలు, గాయాలు వంటి వాటిపై రాసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఆవనూనెను బీట్‌రూట్ జ్యూస్‌ను, పాలను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకుంటే పెదాల పగుళ్లు తగ్గుతాయి. అంతేకాకుండా పెదాలు ఎర్రగా కూడా మారుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

తర్వాతి కథనం
Show comments