Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్రిచెట్ల పండ్లు.. ఆ వ్యాధిని దూరం చేస్తుందట? (video)

Webdunia
సోమవారం, 8 జులై 2019 (15:47 IST)
మర్రి చెట్టు నీడను ఇవ్వడమే కాదు... ఆ చెట్టులో పాలు, ఆకులు, చెక్క, పండ్లు, విత్తనాలు, మొగ్గలు, వేళ్ళు, కొమ్మలు.. ఇలా అన్నీ ఔషధ గుణాలతో కూడుకున్నవి. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరి ఆరోగ్యానికి మర్రిచెట్టు మేలు చేస్తుంది. ఎలాగంటే..? మర్రిచెట్ల పండ్లను ఎండబెట్టి పొడి చేసుకుని పంచదారతో కలుపుకుని తీసుకుంటే పైల్స్ వ్యాధి నయమవుతుంది. 
 
చర్మం మిలమిల మెరిసిపోవాలంటే మర్రిచెట్టు చెక్కలు, పండ్లతో తయారు చేసిన సబ్బులను ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుంది. మర్రి చెట్టు పండు నొప్పులను నివారిస్తుంది. అంతేగాకుండా మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పెడుతుంది. పంటినొప్పి ఏర్పడినట్లైతే ఈ పండ్లను లవంగాలను నోట్లో వుంచుకున్నట్లు పంటి వద్ద వుంచితే ఉపశమనం లభిస్తుంది. 
 
అంతేగాకుండా మర్రిచెట్టు చెక్కను ఎండబెట్టి.. పొడి కొట్టి.. సమపాళ్లలో వెన్నను కలిపి రోజూ ఉదయం సాయంత్రం పూట నాలుగు గ్రాముల మేర పాలతో కలిపి తీసుకుంటే గర్భాశయానికి సంబంధించిన రోగాలు నయమవుతాయి. 
 
మర్రిచెట్టు పండ్లను ఎండబెట్టి.. పొడిచేసుకోవాలి. 12 గ్రాముల మేర పాలలో కలిపి తీసుకుంటే ఇంద్రియాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఈ పౌడర్‌తో పళ్ళు తోముకుంటే.. దంతాలు, చిగుళ్లు బలపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments