Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌ద్వేలులో రాజ‌కీయం వ్యూహం చేసుకుపోతున్న వైఎస్సార్ సీపీ

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (13:35 IST)
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించింది. త‌ను చేయాల్సిన రాజకీయ వ్యూహం తాను చేసుకుపోతోంది. బ‌ద్వేలులో తాము పోటీకి దిగం అని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మ‌రో ప‌క్క జ‌న సేన కూడా టీడీపీ బాట‌లో, తాము కూడా అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డం లేద‌ని ప్ర‌క‌టించింది. అటు చంద్ర‌బాబు, ఇటు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ పోటీకి దూరం అయినా, వైసీపీ మాత్రం త‌న ముందు జాగ్ర‌త్త‌లో తాను ఉంటోంది. ఎన్నిక‌లు జ‌రిగినా ఎదుర్కొనేందుకు కార్య‌కర్త‌ల‌తో స‌మావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
 
బ‌ద్వేలు నియోజకవర్గ పరిధిలోని బూత్ కన్వీనర్లతో పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ సమావేశం అయ్యారు. దీనికి హాజరైన పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణ రెడ్డి,  డెప్యూటీ సీఎం అంజాద్ బాషా, నారాయణ స్వామి, ఎన్నికల ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  జిల్లా ఇంచార్జ్ మంత్రి అదిమూలం సురేష్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి త‌దిత‌రులు వైసీపీ విజ‌యానికి కృషి చేస్తామ‌ని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments