Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం...

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (13:00 IST)
క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి వెళ్ళే భ‌క్తుల‌కు ఇంకా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఘాట్ రోడ్డుల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ఎంత‌గా అభివృద్ధి ప‌రిచినా, మ‌ధ్య‌లో అర‌ణ్యాలు నుంచి వ‌స్తున్న క్రూర‌మృగాలు భ‌క్తుల ద‌ర్శ‌నానికి అవ‌రోధంగా మారుతున్నాయి. తాజాగా తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం భ‌క్తుల వెన్నులో చ‌లి ప‌ట్టిస్తోంది.

ఆదివారం అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద సంచరించిన చిరుతను ప‌లువురు ప్ర‌యాణికులు ప్ర‌త్య‌క్షంగా చూశారు. కొంద‌రు త‌మ సెల్ ఫోన్ లో చిరుత పులి దృశ్యాలను బంధించారు. భక్తులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అప్రమత్తం అయి, సైరన్ మోగించి భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. చిరుతను అటవీ ప్రాంతంలోనికి పంపించే ప్రయత్నం చేసిన అటవీ శాఖ సిబ్బంది, కొద్ది రోజులు ఈ మార్గంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments