తెలంగాణ సభాపర్వం: ఎన్నిరోజులు పనిచేయాలి..

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (12:59 IST)
నేటి నుంచి శాసన సభ, మండలి వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. 
 
అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. కాగా, ఉభయ సభల సమావేశాల అజెండా నేడు ఖరారు కానుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ, మండలిలో చర్చించే అంశాలు, ఎన్నిరోజులు పనిచేయాలనే అంశాలను నిర్ణయించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mardaani 3: రాణి ముఖర్జీ నటిస్తున్న మర్దానీ 3 విడుదల తేదీ ప్రకటన

Samyuktha: బయోపిక్స్, కామెడీ క్యారెక్టర్స్ వంటి అన్ని రకాల పాత్రలంటే ఇష్టం : సంయుక్త

Maheshbabu: మహేష్ బాబు లాంచ్ చేసిన శ్రీనివాస మంగాపురం లోని జయ కృష్ణ ఫస్ట్ లుక్

Aishwarya Rajesh: ఓ..! సుకుమారి నుంచి దామినిగా ఐశ్వర్య రాజేష్ లుక్

AniL Ravipudi: సంక్రాంతి ముద్ర పడటం కూడా మంచిది కాదు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

వినూత్నమైన ఫ్యాషన్ షోకేస్‌లను నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments