కుప్పంలో తెదేపా బొక్క బోర్లా... ఇక తండ్రీకొడులిద్దరూ తట్టాబుట్టా సర్దుకోవాలి : ఆర్కే రోజా

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (15:47 IST)
కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అధికార వైకాపా చెందిన అభ్యర్థులు విజయభేరీ మోగించింది. ముఖ్యంగా, టీడీపీకి కంచుకోటల్లో ఒకటిగా ఉన్న కుప్పంలో టీడీపీ అభ్యర్థి ఓడిపోగా, వైకాపా అభ్యర్థి విజయం సాధించింది. 
 
దీనిపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా సెటైర్లు వేశారు. "తండ్రి.. కొడుకులిద్ద‌రూ త‌ట్టా, బుట్టా స‌ర్దుకుని హైద‌రాబాద్‌కి వెళ్ళిపోవాల‌ని ఎద్దేవా చేశారు. కుప్పం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌మితో ఇప్ప‌టికైనా బుద్ది వ‌చ్చి ఉంటుంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లంతా సీఎం జ‌గ‌న్ వైపే ఉన్నార‌నే విష‌యం మ‌రోసారి రుజువైంద‌న్నారు.
 
నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబును కుప్పం ప్రజలు తరిమి కొట్టారని రోజా చురకలు అంటించారు. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాద్ ఇంటికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని.. కుప్పం ప్రజలు జగన్ వెంటనే ఉన్నారని తెలిపారు. డిల్లీ చక్రం తిప్పుతాననే చంద్రబాబు…. కుప్పం మున్సిపాలిటీలు బోక్క బోర్ల పడ్డారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments