Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ స్టైల్లో బీడీ కాల్చిన వైసీపీ ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (11:50 IST)
raghuramireddy
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఈ నెల మూడున నోటిఫికేషన్ విడుదల కాగా.. 14, 15, 16న ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కమలాపురం మున్సిపాలిటీలో పర్యటించారు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.
 
ఈ సందర్బంగా చేతివృత్తి కార్మికులతో మాట్లాడారు. బీడీకార్మికులు అధికంగా ఉండే ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అక్కడ వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రజినీకాంత్ స్టైల్లో బీడీ వెలిగించి పొగవదిలారు. 
 
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కష్టపడి పనిచేస్తున్న బీడీ కార్మికులను ఉత్సాహపరిచేందుకే సరదాగా తాను బీడీ వెలిగించానని అన్నారు. పొగతాగటం తగ్గించటం ఉత్తమం అని అక్కడి వారికి సూచించారు. ఎమ్మెల్యే బీడీ పొగలు గుమ్ములుగా విడవడం చూసి అక్కడ ఉన్న వారు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments