వైఎస్ జగన్ 'రేషన్' డోర్ డెలివరీ విధివిధానాలు ఖరారు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:13 IST)
రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానంలో విధి విధానాలు ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. క్షేత్ర స్థాయిలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం దిశగా స్పష్టత ఇచ్చింది సర్కార్.. వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు కింద ఇతర రాష్ట్రాలకు చెందిన NFSA కార్డుదారులకు కూడా పోర్టబులిటీ విధానంలో రేషన్ పొందే అవకాశం కల్పించనున్నారు.
 
ఫోన్ సిగ్నల్‌లు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆఫ్ లైన్ విధానంలోనూ సరుకులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వాలంటీర్ క్లస్టర్‌కు మ్యాపింగ్ కాని, కార్డులను కామన్ పూల్ కింద పరిగణించనున్నారు.. ఇక, కార్డుదారులు రాష్ట్రంలోని ఏ మొబైల్ వాహనం నుంచి అయినా సరుకులు పొందే అవకాశం కల్పిస్తోంది వైఎస్ జగన్ సర్కార్. 
 
వాలంటీర్లు రిజిస్టర్ అయిన మ్యాపింగ్ కార్డులకు రేషన్ సరుకుల వాహనం ఎప్పుడు వస్తుందో ముందుగా మెసేజ్ పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మొబైల్ వాహనము అన్ని వీధులు కచ్చితంగా తిరిగేలా చూడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.. వేలిముద్రల అథంటిఫికేషన్ సమస్యకు ఫ్యూజన్ ఫింగర్ ప్రక్రియ, ఈ కేవైసీ ప్రక్రియ, వాలంటీర్ వేలిముద్రలతో సరుకులు జారీ చేసే అవకాశం కల్పిస్తోంది వైసీపీ ప్రభుత్వం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments