Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెయ్యి రోజులు

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (11:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నేటికి (శుక్రవారం) వెయ్యి రోజులుపూర్తయింది. వైకాపా అధినేతగా ఉన్న సీఎం జగన్గత 2016లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పాలన వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఈ వెయ్యి రోజుల పాలనలో అనేక రకాలైన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. 
 
ప్రజలకు మేలు చేయాలన్న మనస్తత్వం, తన మనసులో అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టాలన్న పట్టుదల అణువణువునా జ్వలించాలి. కార్యాచరణ ప్రణాళికపై స్పష్టతకుదరాలి. అడుగుముందుకు వేయాలన్న ఆరాటం అంతరంగంలో అలలా వెల్లువెత్తాలి. వీటన్నింటినీ తనలో ఇనుమడించుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments