Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెయ్యి రోజులు

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (11:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నేటికి (శుక్రవారం) వెయ్యి రోజులుపూర్తయింది. వైకాపా అధినేతగా ఉన్న సీఎం జగన్గత 2016లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పాలన వెయ్యి రోజులు పూర్తిచేసుకుంది. ఈ వెయ్యి రోజుల పాలనలో అనేక రకాలైన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. 
 
ప్రజలకు మేలు చేయాలన్న మనస్తత్వం, తన మనసులో అనుకున్నదాన్ని ఆచరణలో పెట్టాలన్న పట్టుదల అణువణువునా జ్వలించాలి. కార్యాచరణ ప్రణాళికపై స్పష్టతకుదరాలి. అడుగుముందుకు వేయాలన్న ఆరాటం అంతరంగంలో అలలా వెల్లువెత్తాలి. వీటన్నింటినీ తనలో ఇనుమడించుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments