Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ ఆర్కే బీచ్‌లో విషాదం... నలుగురు గల్లంతు... మృతి

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (19:16 IST)
కొత్త సంవత్సరం రోజున విశాఖపట్టణం రామకృష్ణ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్‌లో సముద్రస్నానాకి వెళ్లిన ముగ్గురు యువకులు, ఓ యువతి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను సహాకయ బృందాలు గుర్తించాయి. మరో రెండు మృతదేహాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
రెండు మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఒకరు ఒడిషా రాష్ట్రానికి చెందిు సునీత త్రిపాఠి, హైదరాబాద్ నగరానికి చెందిన శివగా గుర్తించారు. సునీత పిక్నిక్ కోసం ఒడిషా నుంచి వైజాక్‌కు వచ్చి మృత్యువాతపడింది. అలాగే, గల్లంతైన కె.శివ, అజీజ్ కోసం గాలింపు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments