Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ ఆర్కే బీచ్‌లో విషాదం... నలుగురు గల్లంతు... మృతి

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (19:16 IST)
కొత్త సంవత్సరం రోజున విశాఖపట్టణం రామకృష్ణ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్‌లో సముద్రస్నానాకి వెళ్లిన ముగ్గురు యువకులు, ఓ యువతి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను సహాకయ బృందాలు గుర్తించాయి. మరో రెండు మృతదేహాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
రెండు మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఒకరు ఒడిషా రాష్ట్రానికి చెందిు సునీత త్రిపాఠి, హైదరాబాద్ నగరానికి చెందిన శివగా గుర్తించారు. సునీత పిక్నిక్ కోసం ఒడిషా నుంచి వైజాక్‌కు వచ్చి మృత్యువాతపడింది. అలాగే, గల్లంతైన కె.శివ, అజీజ్ కోసం గాలింపు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments