Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ ఆర్కే బీచ్‌లో విషాదం... నలుగురు గల్లంతు... మృతి

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (19:16 IST)
కొత్త సంవత్సరం రోజున విశాఖపట్టణం రామకృష్ణ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్‌లో సముద్రస్నానాకి వెళ్లిన ముగ్గురు యువకులు, ఓ యువతి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను సహాకయ బృందాలు గుర్తించాయి. మరో రెండు మృతదేహాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
రెండు మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఒకరు ఒడిషా రాష్ట్రానికి చెందిు సునీత త్రిపాఠి, హైదరాబాద్ నగరానికి చెందిన శివగా గుర్తించారు. సునీత పిక్నిక్ కోసం ఒడిషా నుంచి వైజాక్‌కు వచ్చి మృత్యువాతపడింది. అలాగే, గల్లంతైన కె.శివ, అజీజ్ కోసం గాలింపు కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments