Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ముందస్తు ఎన్నికలు? వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ఏమన్నారు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (18:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ సీపీ ముందస్తుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి వచ్చే 2024 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సివుంది. కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందుగానే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
దీనిపై వైకాపాకు చెందిన రాజంపేట లోక్‌సభ సభ్యుడు మిథున్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించిందని, అలాగే, 2024లో జరిగే ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయఢంకా మోగిస్తుందని తెలిపారు. 
 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో వైకాపా నేతలు చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments