శవాన్ని బయటకి తీసి బతికించాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు: రోజా సెటైర్లు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (15:53 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సెటైర్లు వేశారు. 2019లో ప్రజలు టీడీపీని సమాధి చేశారని, ఆ సమాధిలోంచి శవాన్ని తీసి బతికించాలనే ప్రయత్నం నిమ్మగడ్డ చేశారని, అది జరిగే పనికాదని మొన్ననే ప్రెస్ మీట్‌లో చెప్పానన్నారు. అదే ఇవాళ జరిగిందన్నారు.
 
2018లో పెట్టాల్సిన ఎన్నికలు.. అప్పుడు పెట్టకుండా కుట్రపూరితంగా ఇప్పుడు పెట్టారని విమర్శించారు. అయితే ప్రజలు టీడీపీకి, ఆ పార్టీ కోవర్టు అయిన నిమ్మగడ్డకు బుద్ధి చెప్పారని రోజా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments