Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌కోట్ హైవేలోని హోటల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సింహం.. వీడియో వైరల్ (video)

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (15:49 IST)
lion
తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం ఇప్పటికే ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా రాజ్‌కోట్ హైవేలోని ఓ ప్రసిద్ధ హోటల్‌లో సింహం సంచరిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హోటల్‌లో సింహం తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. హోటల్‌లో తిరుగుతున్న సింహానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
గత కొద్ది రోజుల్లోనే ఈ సింహం రెండుసార్లు నగరంలోకి ప్రవేశించి ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఆహారం కోసం ఈ పులి తరచూ అడవి నుంచి మానవులు నివసించే ప్రాంతాల్లోకి వస్తుందని అటవీ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే పులుల బృందం రాజ్‌కోట్ నగర శివార్లకు చేరుకుంది. ఈ విధంగా, చాలా సార్లు పులులు, సింహాలు అటవీ ప్రాంతాన్ని విడిచిపెట్టి, మానవ జనాభా ఉన్న ప్రాంతాలలో తిరుగుతున్నాయి. 
lion
 
ఈ దృశ్యాలు కూడా కెమెరాలో బంధించబడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత రెండు రోజుల క్రితం ఫిబ్రవరి 8 తెల్లవారుజామున, ఉదయం 5 గంటలకు, రాజ్కోట్ హైవేపై హోటల్ సరోవర్ పోర్టికో ప్రవేశ ద్వారం దగ్గర సింహం సంచరించింది. నగరంలోకి ఎంట్రీ ఇచ్చి.. హోటల్‌లోకి ప్రవేశించింది. ఆపై బయటికి వెళ్లిన దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మరుసటి రోజు నగరంలోని సర్దార్‌నగర్‌లో రాత్రి పులి కనిపించిందని స్థానికులు తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments