Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చం... నితిన్ గడ్కరీ : మార్చాల్సిందే.. చంద్రబాబు

నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చాల్సిందేనంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (12:18 IST)
నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చాల్సిందేనంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంట్రాక్టర్‌ను మార్చితే 30 శాతం వ్యయాన్ని అదనంగా భరించాల్సి వస్తుందని, ఈ మొత్తాన్ని భరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని చెపుతున్నారు. అందువల్ల సబ్‌కాంట్రాక్టర్‌తోనే ఈ పనులను పూర్తి చేయిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. 
 
ఇదే అంశంపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగవంతం కానుంది… నిధులు సమకూర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు నాబార్డ్ నిధులు సమకూరుస్తుందని స్పష్టం చేశారు. బిల్లులు సమర్పించిన మూడు రోజుల్లోనే 75 శాతం నిధులు సమకూరుస్తామన్నారు. పరిశీలన తర్వాత మిగతా 25 శాతం నిధులు విడుదల చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments