డబ్బు సంపాదన కోసమే జగన్‌ వైన్ షాపులు: టీడీపీ

Webdunia
బుధవారం, 13 మే 2020 (07:42 IST)
డబ్బు సంపాదన కోసమే జగన్‌ వైన్ షాపులు తెరిచారని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.

మద్యం అమ్మకాలను నిషేధించడంతో 40 రోజుల పాటు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని మద్యం బ్రాండ్‌లను అమ్ముతున్నారని అన్నారు. నాసిరకం బ్రాండ్లంటే.. విషం అమ్ముతున్నట్లేనని వ్యాఖ్యానించారు.

మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులే.. క్యూలైన్లలో ప్రజలను అదుపు చేసే విధుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ డబ్బులు.. నాన్న గొంతుతడి చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులను ఘోరంగా పెంచిందని అయ్యన్న ఆరోపించారు. ఏపీలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతుంటే లాక్‌డౌన్‌ను సడలించడం సరికాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments