Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సేవలకు రోబో..ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 మే 2020 (07:36 IST)
ఆధునిక యుగంలో అన్నింటికీ సాంకేతికతే. ఇప్పుడు కరోనా బాధితులకు సేవలందించేందుకు రోబోలను ప్రవేశపెడుతున్నారు.

తాజాగా అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోబో సేవలు ప్రారంభమయ్యాయి. చైతన్యం వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో తయారు చేసిన 'ఆర్‌బాట్‌-20' రోబో మిషన్‌ను ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ చాంబర్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మందులు, భోజనం, వాటర్‌ బాటిల్స్‌ తదితర సామాగ్రిని అందించనుందన్నారు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామస్వామి నాయక్‌, చైతన్యం వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments