Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రచందనం గోడౌన్‌లలో ఎందుకు అమ్మేద్దాం.. జగన్ సంచలన నిర్ణయం

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (15:17 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు సీఎంగా పగ్గాలు చేపట్టిన గంటల్లోనే చర్యలు చేపట్టారు. తాజాగా జగన్ తీసుకోనున్న నిర్ణయంతో టీడీపీ షాకయ్యేలా వుంది. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. మాములుగా ఎర్రచందనంకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. అందుకే వాటిని విదేశాలకు అక్రమంగా తరలించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. 
 
ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవుల ప్రాంతంలోనే అత్యధికంగా దొరుకుతాయి. అందువల్ల అక్కడ నుంచే వీటిని దుండగులు నరికి అక్రమంగా తరలిస్తారు. ఆ ఆసమయంలో పట్టుకున్న పోలీసులు చేతికి ఇప్పటికే ఎన్నో టన్నుల దుంగలు ప్రభుత్వ ఆధీనంలోనే గోడౌన్‌లో ఉన్నాయట. 
 
వీటన్నిటిని వీటికున్న డిమాండ్ నిమిత్తం అమ్మినట్టయితే ఆ వచ్చే ఆదాయంతో రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకోవచ్చునని జగన్ భావిస్తున్నారట. ఈ సంచలన నిర్ణయానికి టైమ్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments