Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కీలక నిర్ణయం... 2023లో గెలుపే లక్ష్యంగా పీకేతో సంప్రదింపులు?

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (15:06 IST)
తాజా ఎన్నికల ఫలితాలతో ఢీలా పడ్డ తెలుగుదేశం పార్టీ శ్రేణులు 2023లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, బలమైన ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీ కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు పరిమితం అయిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించారు. 
 
గుంటూరులో జరిగిన టీడీపీ సమీక్షా సమావేశం సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... గతంలో పార్టీ ఓటమికి గల కారణాలు తెలిసేవి. కానీ ఈసారి ఓటమికి కారణాలు కూడా తెలియట్లేదని వ్యాఖ్యానించారు. ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడం ఎలా అనే దానిపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు చంద్రబాబు.
 
అందులో భాగంగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృదంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ ఉత్తరాది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014 మోడీ విజయంలోనూ, నితీష్ కుమార్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే టీం పాజిటివ్ ఫలితాలు వచ్చినా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌కు వర్కవుట్ కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments