Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను... శాసనసభలో ప్రమాణం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను... శాసనసభలో ప్రమాణం
, బుధవారం, 12 జూన్ 2019 (12:34 IST)
బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. నూతనంగా ఎన్నికైన సీఎం, ప్రతిపక్ష నాయకుడు, ఇతర ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు ప్రొటెం స్పీకర్.
 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలుత ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులతో ప్రమాణం చేయించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకుల డోర్ డెలివరీ.. జగన్ రెడీ