Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ ప్యాలెస్‌తో ప్రజలకు ఏంటి ఉపయోగం? సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి: వైఎస్ షర్మిల (video)

ఐవీఆర్
బుధవారం, 19 జూన్ 2024 (20:36 IST)
రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ''ఆ నిర్మాణాన్ని ప్రజల డబ్బుతో నిర్మించారంటే... అది క్షమించరానిదే అవుతుంది. ప్రజల డబ్బుతో నిర్మించామని అంటున్నారు కనుక ఆ నిర్మాణం వల్ల ప్రయోజనాలు ఏమిటి అన్నది ప్రజలకు తెలియాల్సి వుంది. దానివెనుక జరిగిన వాస్తవాలను వెలికి తీయాలంటే సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలి.
 
ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వేల కోట్లు అప్పుల్లో మునిగి వుందని చెబుతున్న వైసిపి ఇలాంటి బాధ్యతారాహిత్యానికి ఎలా పాల్పడుతుంది. ప్రజాధనాన్ని ఎంతమాత్రం బాధ్యత లేకుండా ఇలా డబ్బు వృధా చేయడంపై విచారణ జరిపించాల్సిందే. తప్పు చేసినవారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు'' అంటూ చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments