Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ ప్యాలెస్‌తో ప్రజలకు ఏంటి ఉపయోగం? సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి: వైఎస్ షర్మిల (video)

ఐవీఆర్
బుధవారం, 19 జూన్ 2024 (20:36 IST)
రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ''ఆ నిర్మాణాన్ని ప్రజల డబ్బుతో నిర్మించారంటే... అది క్షమించరానిదే అవుతుంది. ప్రజల డబ్బుతో నిర్మించామని అంటున్నారు కనుక ఆ నిర్మాణం వల్ల ప్రయోజనాలు ఏమిటి అన్నది ప్రజలకు తెలియాల్సి వుంది. దానివెనుక జరిగిన వాస్తవాలను వెలికి తీయాలంటే సిటింగ్ జడ్జితో విచారణ చేయించాలి.
 
ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వేల కోట్లు అప్పుల్లో మునిగి వుందని చెబుతున్న వైసిపి ఇలాంటి బాధ్యతారాహిత్యానికి ఎలా పాల్పడుతుంది. ప్రజాధనాన్ని ఎంతమాత్రం బాధ్యత లేకుండా ఇలా డబ్బు వృధా చేయడంపై విచారణ జరిపించాల్సిందే. తప్పు చేసినవారిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు'' అంటూ చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments