Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల అయింది.. ఏం చేశారు.. వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు చేదు అనుభవం ఎదురైంది. ‘పరిషత్‌’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చిత్తూరు మండలం దిగువమాసాపల్లెలోని సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వచ్చీ రాగానే సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఆయన్ను అడ్డుకున్నారు. 
 
‘అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది.. ఇప్పటిదాకా మాకు ఏం చేశావు’ అని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప... తాము గుర్తుకురామా అని ప్రశ్నించారు. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ప్రతిఘటన ఎదురవడంతో ఆయన కంగుతిన్నారు. 
 
కాసేవు ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి మరో గ్రామంలో జరగాల్సిన ప్రచార కార్యక్రమానికి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments