Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ల అయింది.. ఏం చేశారు.. వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు చేదు అనుభవం ఎదురైంది. ‘పరిషత్‌’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చిత్తూరు మండలం దిగువమాసాపల్లెలోని సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వచ్చీ రాగానే సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే ఆయన్ను అడ్డుకున్నారు. 
 
‘అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది.. ఇప్పటిదాకా మాకు ఏం చేశావు’ అని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప... తాము గుర్తుకురామా అని ప్రశ్నించారు. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ప్రతిఘటన ఎదురవడంతో ఆయన కంగుతిన్నారు. 
 
కాసేవు ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి మరో గ్రామంలో జరగాల్సిన ప్రచార కార్యక్రమానికి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

Manoj: తండ్రి, గురువు అయిన మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంచు మనోజ్

మహావతార్ నరసింహ తర్వాత హోంబలే ఫిల్మ్స్ వీర చంద్రహాస రాబోతోంది

Allari Naresh,: అల్లరి నరేష్, రుహాని శర్మ థ్రిల్లర్ డ్రామా గా ఆల్కహాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments