Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులకు చేదువార్త ... జగనన్న విద్యా దీవెన డబ్బుల జమ వాయిదా

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న విద్యా దీవెన ఒకటి. ఈ పథకం కింద విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్  డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇందులోభాగంగా, మంగళవారం ఈ డబ్బులు జమ చేయాల్సివుంది. అయితే, ఈ రోజు ఈ నిధులను జమ చేయడం లేదు. 
 
దీనికి కారణం అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ప్రభుత్వ కార్యాలయంలో సీఎం జగన్ పాల్గొనాల్సివుంది. 
 
ఈ కారణంగా జగనన్న విద్యా దీవెన పథకాన్ని తాత్కాలికంగా ప్రభుత్వం వాయిదావేసింది. కాగా, జగనన్న విద్యా దీవెన పథకం అమలు కొత్త తేదీని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments