Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం.. అర్థరాత్రి నడిరోడ్డుపై?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (12:29 IST)
వయోబేధం లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై అఘాయిత్యాలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా విజయనగరంలో దారుణం చోటుచేసుకుంది. మూడో తరగతి చదివే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.
 
వివరాల్లోకి వెళితే.. శృంగవరపు కోట మండలం బొడ్డవరకు చెందిన ఓ బాలిక మూడో తరగతి చదువుతోంది. ఆమెను అపహరించిన దుండగుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఐతన్న పాలెం వద్ద రోడ్డుపై అర్థరాత్రి వదిలిపెట్టి పారిపోయాడు.
 
తెల్లవారుజామున అటుగా వెళ్ళిన స్థానికులు తీవ్రస్రావంతో కనిపించిన చిన్నారిని గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments