Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాచ‌లంలో జగన్మోహన్ రెడ్డి పేరుతో విజ‌య‌సాయి ప్రత్యేక పూజలు

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (16:54 IST)
విశాఖప‌ట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఆల‌య ఇ.వో. సూర్యకళ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు వేదమంత్రాల నడుమ విజ‌య‌సాయికి ఘన స్వాగతం పలికారు. అనంత‌రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరుతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
శ్రావ‌ణ శుక్ర‌వారం సంద‌ర్భంగా దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను విజయసాయిరెడ్డి, ఇ.వో. సూర్యకళ  ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప్రార్ధించామ‌ని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments