Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులను వేమూరి కనకదుర్గ సొంత బిడ్డల్లా చూసుకునేవారు: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (13:23 IST)
ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా కనకదుర్గ సంస్థ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు. ఉద్యోగులను ఉద్యోగుల్లా కాకుండా సొంత బిడ్డల్లా ఆమె చూసుకునేవారు. ఆమెసేవాభావం కలిగిన వ్యక్తి అని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా.
 
సంస్థ అభివృద్ధిలో తనదైన ముద్ర: అచ్చెన్నాయుడు
ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరం. ఆమె మరణ వార్త బాధించింది. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా కనకదుర్గ సంస్థ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments