Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులను వేమూరి కనకదుర్గ సొంత బిడ్డల్లా చూసుకునేవారు: చంద్రబాబు

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (13:23 IST)
ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా కనకదుర్గ సంస్థ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు. ఉద్యోగులను ఉద్యోగుల్లా కాకుండా సొంత బిడ్డల్లా ఆమె చూసుకునేవారు. ఆమెసేవాభావం కలిగిన వ్యక్తి అని చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా.
 
సంస్థ అభివృద్ధిలో తనదైన ముద్ర: అచ్చెన్నాయుడు
ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరం. ఆమె మరణ వార్త బాధించింది. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్‌గా కనకదుర్గ సంస్థ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments