Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక గృహిణి,ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక గృహిణి,ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం
, సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:56 IST)
విజయవాడ గ్రామీణం నున్న గ్రాన కోటగట్టు సెంటర్‌లో విషాద ఘటన చోటుచేసుకున్నది. గత కొంతకాలంగా నున్న కోట గట్టు సెంటర్లో చిల్లరకొట్టు వ్యాపారం చేస్తు రాత్రి సమయంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు సురేంద్ర.
 
నిన్న రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి భార్యాపిల్లలు పురుగులు మందు సేవించి నోటి నిండా నురగతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో చికిత్స నిమిత్తం భార్యాపిల్లల్ని ఆసుపత్రికి తరలించాడు సురేంద్ర.
 
గుంటురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 ఏళ్ళ పాప భావన మృతి చెందింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నున్న గ్రామీణ పొలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

43 వేల కోట్లు దోపిడీ చేసే స్థాయి లోకేష్‌ది కాదు: ట్విట్టర్లో అయ్యన్న