Webdunia - Bharat's app for daily news and videos

Install App

26, 27 తేదీల్లో చిత్తూరుజిల్లాకు యునిసెఫ్‌ బృందం పర్యటన

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:56 IST)
యునిసెఫ్‌ బృందం ఈ నెల 26, 27 తేదీల్లో చిత్తూరుజిల్లాలో పర్యటించనుంది. 26న ఉదయం 10నుంచి 12 గంటల వరకు కార్వేటినగరం మండలంలో అధికారులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్వేటినగరం పంచాయతీ బృందంతో, ఆశా వర్కర్లు, గ్రీన్‌ అంబాసిడర్లు, టీచర్లతో సమావేశం అవుతారు. సమీప ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాన్ని పరిశీలిస్తారు.

27న ఉదయం 8నుంచి 2 గంటల నుంచి తిరుపతి రూరల్‌ మండలంలోని తుమ్మలగుంట పంచాయతీకి చెందిన వలంటీర్లు, గ్రీన్‌ అంబాసిడర్లు, ఉపాధ్యాయులతో సమావేశం అవుతారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు చిత్తూరుకు చేరుకుని జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. జడ్పీ సీఈవో, డీపీవో, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ, డీఈవో, ఐసీడీఎస్‌ అధికారులతో బృందం సమావేశమై సమీక్ష నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments