Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి.. గోరుచిక్కుడు పొలంలో...

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (22:55 IST)
విద్యుత్ షాక్‌తో ఇద్దరు కలిగిరిలో ప్రాణాలు కోల్పోయారు. ఏపీ, కలిగిరి మండలంలోని కుమ్మర కొండూరు పొలాల్లో 11 కెవి వైరు తగలడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతుడు కంచం రెడ్డి మల్లికార్జున్రెడ్డి గోరుచిక్కుడు పేరు వేసి ఉన్నాడు. గత రెండు రోజుల క్రితం గాలి వేయడంతో తోటలోకి విద్యుత్ సరఫరా అయ్యే వైరు తెగిపోయింది. 
 
ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వేల్పుల నారాయణ సహాయంతో విద్యుత్ లైను పునర్ధరించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మల్లిఖార్జున రెడ్డి, నారాయణలు మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments