Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవించి.. కొడవలిని కాల్చి భార్యపై దాడి..

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (22:47 IST)
మద్యం సేవించి, మైకం కమ్మి, విచక్షణ కోల్పోయి ఇంటికి వెళ్లి భార్యా పిల్లలను ఇష్టమొచ్చినట్లు తిట్టి, దాడి చేస్తుంటారు. తాగి.. చిన్న మాటను పట్టుకుని రాద్ధాంతం చేస్తుంటారు. భార్యతో తాగిన మత్తులో గొడవపడి.. ఆపై కొడవలితో దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి పేటలో నివసిస్తున్నారు ఒగ్గు నిర్మల, మల్లేష్ దంపతులు. అయితే మల్లేష్ మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగొచ్చి భార్యతో గొడవ పడుతుండేవాడు. 
 
అనంతరం ఇంట్లో ఉన్న కొడవలితో దాడి చేశాడు. దాడి చేసే ముందు కొడవలిని కాల్చి.. నిర్మల మెడ వెనుక భాగంపై పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. 
 
ఆమెను కుటుంబ సభ్యులు కరీం నగర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments