Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయ్యారం ఉక్కుపై తెరాస ఎంపీల నిరసనగళం

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (15:18 IST)
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన లోక్‌సభ సభ్యులు బయ్యారం ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం తెలంగాణ హక్కు, రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి ఈ డిమాండ్ ఉందని తెరాస లోక్‌‍సభపక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీ మాలోతు కవిత, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 
 
వారు ఇదే అశంపై మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సిందేనని, ఈ బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు సాధ్యంకాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గిరిజనులను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు, కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా బయ్యారంలో నిరసన చేపడుతామని వారు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments