Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట వినని అధికారులపై బదిలీ వేటా!

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:35 IST)
ఎలక్ట్రిక్ బస్సులు క్విడ్ ప్రోకోలో భాగంగానే తక్కువకు కోట్​ చేశారని చంద్రబాబు ఆరోపించారు. మేఘా సంస్థకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవనే ఎండీగా ఉన్న సురేంద్రబాబును తప్పించారన్నారని తెదేపా అధినేత అన్నారు.

పోలవరం రివర్స్‌ టెండర్లతో 750కోట్లు తగ్గించామని చెప్పుకొంటూ 7,500 కోట్లు నష్టం చేకూరుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ముఖ్య నేతలతో తెదేపా అధినేత టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పోలవరానికి గతంలో ఎక్కువ కోట్ చేసిన సంస్థ ఇప్పుడు తక్కువ కోట్ చేయడం వెనుక మతలబు ఉందన్నారు.

ఎలక్ట్రిక్ బస్సులు క్విడ్ ప్రోకోలో భాగంగానే తక్కువకు కోట్​ చేశారని ఆరోపించారు. మేఘా సంస్థకు ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవనే ఎండీగా ఉన్న సురేంద్రబాబును తప్పించారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నంలో... ఆ బురద జగనే పూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పీపీఏలపై హైకోర్టు తీర్పు, కేంద్రమంత్రి లేఖే ఇందుకు నిదర్శనమన్నారు. గోదావరి ప్రమాదంలో వరద తగ్గినా బోటు తీసే ప్రయత్నం చేయటంలేదని మండిపడ్డారు. ప్రైవేటు సంస్థ ముందుకొచ్చి తీస్తామన్నా అనుమతివ్వకపోవడంపై ధ్వజమెత్తారు. అంశాలవారీగా త్వరలోనే పోరాట కార్యాచరణ రూపొందించుకుందామని నేతలకు తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments