Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో చిచ్చు పెట్టిన ఎన్నికలు.. పాఠశాలకు వెళ్లని విద్యార్థులు

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:31 IST)
పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు వాయిదా వేయటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకుండా పాఠశాలను బహిష్కరించిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు కడప జిల్లా దువ్వూరు మండలం మీర్జా ఖాన్ పల్లె లో పాఠశాల బహిష్కరణకు దారి తీసింది సజావుగా ఎన్నిక నిర్వహిస్తేనే పాఠశాలకు వస్తారని లేదంటే ప్రైవేటు పాఠశాలకు పంపిస్తామని తల్లిదండ్రులు స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు జరగ్గా సకాలంలో తల్లిదండ్రులు రాలేదని పాఠశాల ఉపాధ్యాయురాలు శివకాశి నోటీసు బోర్డు అంటించి ఎన్నిక వాయిదా వేశారు.

పాఠశాలకు వెళ్లినా ఎన్నిక రద్దు చేయటం ఏంటని ఆగ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకుండా, బహిష్కరించారు.

ఈ ఎన్నికల పంతం విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందని ప్రశ్నిస్తే, సక్రమంగా ఎన్నిక నిర్వహిస్తేనే పాఠశాలకు పంపిస్తామనీ లేదంటే పంపే ప్రశక్తే లేదని తల్లిదండ్రులు ముక్తకంఠంతో చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments