కడప జిల్లాలో చిచ్చు పెట్టిన ఎన్నికలు.. పాఠశాలకు వెళ్లని విద్యార్థులు

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:31 IST)
పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు వాయిదా వేయటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకుండా పాఠశాలను బహిష్కరించిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు కడప జిల్లా దువ్వూరు మండలం మీర్జా ఖాన్ పల్లె లో పాఠశాల బహిష్కరణకు దారి తీసింది సజావుగా ఎన్నిక నిర్వహిస్తేనే పాఠశాలకు వస్తారని లేదంటే ప్రైవేటు పాఠశాలకు పంపిస్తామని తల్లిదండ్రులు స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు జరగ్గా సకాలంలో తల్లిదండ్రులు రాలేదని పాఠశాల ఉపాధ్యాయురాలు శివకాశి నోటీసు బోర్డు అంటించి ఎన్నిక వాయిదా వేశారు.

పాఠశాలకు వెళ్లినా ఎన్నిక రద్దు చేయటం ఏంటని ఆగ్రహించిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకుండా, బహిష్కరించారు.

ఈ ఎన్నికల పంతం విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలుగుతుందని ప్రశ్నిస్తే, సక్రమంగా ఎన్నిక నిర్వహిస్తేనే పాఠశాలకు పంపిస్తామనీ లేదంటే పంపే ప్రశక్తే లేదని తల్లిదండ్రులు ముక్తకంఠంతో చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments