Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tirupati Zoo Park: పాముకి ఆహారం వేస్తూ దాని కాటుకే బలైన మహిళ

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:10 IST)
తిరుపతి జూ పార్కులో జంతు సంరక్షురాలిగా విధులు నిర్వహిస్తున్న విజయమ్మ అనే మహిళ పాము కాటుకు బలైంది. పాములకు ఆహారం వేస్తున్న క్రమంలో ఓ పాము ఆమెని కాటు వేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
 
వివరాలలోకి వెళితే.. తిరుపతి జూ పార్కులో గత కొన్నేళ్లుగా విజయమ్మ జంతు సంరక్షుకురాలిగా పనిచేస్తోంది. ఉదయాన్నే జూ పార్కులో వున్న పక్షులు, పాములు ఇతర చిరు జంతువులకు ఆహారం వేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె సోమవారం నాడు పాములకు ఆహారం వేసేందుకు వెళ్లింది. ఆహారం వేస్తున్న సమయంలో ఓ పాము ఆమెను కాటు వేసింది.
 
దీనితో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ వున్న విజయమ్మ గురువారం నాడు కన్నుమూసింది. దీనితో విషాదం నెలకొంది. జూ పార్కులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఐతే ఆమెను పాము ఎలా కాటు వేసిందన్నది విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

Nani: నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రంలో కాకులు తల్వార్ లు పట్టినాయ్.

GV Prakash: జీవి ప్రకాష్‌ బద్దకిష్టా? ఎన్ని గంటలకు నిద్రలేస్తాడో తెలుసా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments