Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నెలలో కలెక్షన్లు కుమ్మేశారు.. శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్లు

Webdunia
సోమవారం, 8 జులై 2019 (11:03 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ నెలలో మాత్రం హుండీ వసూళ్లు భారీగా చేరాయి. జూన్ నెలలో మాత్రం వంద కోట్లకు పైగా శ్రీవారికి నగదు కానుకగా వచ్చి చేరింది.

జూన్ నెలలో మాత్రం ఈ ఏడాది భారీ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో కొండపైనున్న హోటళ్లు, కాటేజ్‌లు నిండిపోయాయి. 
 
రోడ్లపైనే చాలామంది శ్రీవారి దర్శనం కోసం వేచి వున్నారు. ప్రస్తుతం మోస్తరుగా భక్తులు కొండపై దర్శనానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం గత ఏడాది జూన్ కంటే భారీగా పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.

ఇంకా గత ఏడాది జూన్ నెలలో 95 లక్షల లడ్డూలను భక్తులకు అందజేస్తే.. ఈ ఏడాది జూన్ నెలలో ఒక కోటి 13 లక్షల లడ్డూలను భక్తులకు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments