Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ నెలలో కలెక్షన్లు కుమ్మేశారు.. శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్లు

Webdunia
సోమవారం, 8 జులై 2019 (11:03 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ నెలలో మాత్రం హుండీ వసూళ్లు భారీగా చేరాయి. జూన్ నెలలో మాత్రం వంద కోట్లకు పైగా శ్రీవారికి నగదు కానుకగా వచ్చి చేరింది.

జూన్ నెలలో మాత్రం ఈ ఏడాది భారీ స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో కొండపైనున్న హోటళ్లు, కాటేజ్‌లు నిండిపోయాయి. 
 
రోడ్లపైనే చాలామంది శ్రీవారి దర్శనం కోసం వేచి వున్నారు. ప్రస్తుతం మోస్తరుగా భక్తులు కొండపై దర్శనానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం గత ఏడాది జూన్ కంటే భారీగా పెరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు.

ఇంకా గత ఏడాది జూన్ నెలలో 95 లక్షల లడ్డూలను భక్తులకు అందజేస్తే.. ఈ ఏడాది జూన్ నెలలో ఒక కోటి 13 లక్షల లడ్డూలను భక్తులకు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments