వెబ్‌సైట్‌లో టీటీడీ ఉదయాస్తమాన సేవా టికెట్లు

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (13:17 IST)
టీటీడీ ఉదయాస్తమాన సేవా టికెట్లు విడుదల చేసింది టీటీడీ. టీటీడీ వెబ్‌సైట్‌లో కొనసాగుతోంది విరాళాల ప్రక్రియ. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళమిచ్చిన దాతలకు ప్రివిలేజ్ గా ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయించింది. 
 
అర్ధగంటలో చిన్న పిల్లల ఆసుపత్రికి రూ.58 కోట్ల విరాళం వచ్చింది. 28 శుక్రవారం ఉదయాస్తమాన టికెట్లు, 503 సాధారణ రోజుల ఉదయాస్తమాన టికెట్లు అందుబాటులో ఉంచింది టీటీడీ. 
 
రూ.కోటి చెల్లించిన వారికి సాధారణ రోజుల్లో, రూ.1.50 కోట్లు చెల్లించిన వారికి శుక్రవారం ఉదయాస్తమాన టికెట్లు కేటాయించింది. ఇప్పటికే 24 శుక్రవారం ఉదయాస్తమాన టికెట్లు, 22 సాధారణ రోజుల ఉదయాస్తమాన టికెట్లు బుక్ చేసుకున్నారు భక్తులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments