Webdunia - Bharat's app for daily news and videos

Install App

28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (09:50 IST)
ఈ నెల 28వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. 29వ తేదీ తెల్లవారుజామున పాక్షి చంద్రగ్రహణం కనిపించనుంది. దీంతో 28వ తేదీ రాత్రి 7.05 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ పాక్షిక చంద్రగ్రహణం పూర్తి చేసిన తర్వాత 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరుస్తారు. అంటే మొత్తం 8 గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. 
 
అందువల్ల 28వ తేదీన రాత్రి 7.05 గంటలకే ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి 3.15 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత సుప్రభాత సేవల అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాత నుంచి యధావిధిగా భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ నేపథ్యంలో సహస్ర దీపాలంకార సేవ, దివ్యాంగులు, వయోవృద్ధుల దర్శనాలను 28వ తేదీన రద్దు చేశారు. అలాగే పెరటాసి రద్దీ కారణంగా సోమవారం కూడా ఎస్ఎస్‌డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments