Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుకు సుప్రీంలో ఊరట లభించదా? 5న నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర!

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (09:30 IST)
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేసు భవితవ్యం మంగళవారం తేలనుంది. తనపై నమోదుచేసిన అక్రమ కేసును కొట్టి వేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరుగనుంది. అయితే, ఈ నెల 5వ తేదీ నుంచి ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టాలని భావించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇదే జరిగితే ఆయన జైలు నుంచి విడుదలవుతారు. 
 
గత 24 రోజులుగా జైలులో ఉంటున్న చంద్రబాబు ఇంటికి వస్తే ఆయన బాగోగులను భువనేశ్వరి చూసుకోవాల్సి వుంది. అయితే, ఆమె ఐదో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వెళ్ళాలని భావించడం ఇపుడు చర్చనీయాంశంగాను, అనుమానాస్పదంగా మారింది. సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబుకు న్యాయం జరగదా అనే సందేహం ఉత్పన్నమవుతుంది. ఏది ఏమైనా... ఇంతకాలం బాహ్య ప్రపంచంలో పెద్దగా కనిపించని భువనేశ్వరి ఇపుడు భర్త జైలు పాలుకావడంతో పార్టీని కాపాడుకునేందుకు రోడ్డుపైకి రావడం ప్రతి ఒక్కరినీ కలిసివేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments